- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సూర్యాపేట: జిల్లా కేంద్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఊర ముత్యాలమ్మ బోనాలు ఈ నెల 9న నిర్వహించడంలేదని దేవాలయ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. భక్తులు అమ్మవారికి చెల్లించే మొక్కలను, బోనాలను తమ తమ ఇళ్లలోనే సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆకుల లవకుశ, సారగండ్ల రాములు సోమరాజు యస్. వెంకన్న వెంకటేశ్వర్లు, పి.వెంకన్న పాల్గొన్నారు
Next Story