- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సంగారెడ్డి: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి నియోజక వర్గం కొండాపూర్ మండల జెడ్పీటీసీ పద్మావతి పాండురంగం, మండలంలోని ఆరుగురు సర్పంచ్ లు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం అయితే ఎలాంటి ఎన్నికలు లేవు, ఓట్లు లేవు, రాజకీయాలు లేవు అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యమన్నారు. పాత, కొత్త అనే తేడాలు లేకుండా అందరిని కలుపుకొని పోతామన్నారు.
Next Story