- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నడుకుడలో మాస్కుల పంపిణీ
by Shyam |

X
దిశ, బాల్కొండ: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం మాస్కూలు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వల్లం రవి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు సంవత్సరానికి రూ. 6 వేలు నెరుగా ఖాతాలోకి జమ చేశారన్నారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు దేశ ప్రజలకు అందిస్తున్నారు.
ఈ నెల 5న ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరగబోయే రామ మందిరం భూమి పూజ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాలకిషన్, నాయకులు నిమ్మల పెద్ద గంగారాం, మోర్తడ్ మహేష్, శ్రీను, చక్రి, నాని, జెల్ల గంగాధర్, రఘపతి రెడ్ది, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story