పాత్రలపై కూడా దర్యాప్తు చేస్తున్నాం: డీజీపీ

by  |
పాత్రలపై కూడా దర్యాప్తు చేస్తున్నాం: డీజీపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన రిసెప్షనిస్టుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు సేవాభావంతో ఉండాలి అని ఆయన అన్నారు. సీఎం కోరుకున్న విధంగా మార్పు రావాలన్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీలు విశాల్ గున్నీ, అమ్మిరెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed