- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2092 కేసులు నమోదు కావడంతో, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,050కు చేరింది. తాజాగా 13 మంది వైరస్ బారిన పడి మృతి చెందడటంతో మొత్తం మృతుల సంఖ్య 589కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 20,358 కాగా, కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story