- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: రౌడీ షీటర్పై చర్యలు తీసుకోవాలని మహిళా న్యాయవాది కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. తమ కుటుంబ వ్యవహారాల్లో జ్యోకం చేసుకుంటున్న రౌడీ షీటర్ మిక్కిలినేని నరేంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పట్టణానికి చెందిన మహిళా అడ్వకేట్ అంబడిపూడి మాధవీలత దంపతులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
Next Story