- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు యువకులు ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం నష్టాలు చవిచూడటంతో యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ క్రమంలోనే కువైట్లో పని చేసేందుకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్ల పూడి యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా కష్టకాలంలో ఉన్న పని కూడా పోవడం.. యజమానులు జీతాలు చెల్లించకపోవడంతో తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని తమ కుటుంబీకులతో పంచుకున్నారు. దీంతో బాధితుల తల్లిండ్రులు తమ పిల్లలను ఇండియాకు తీసుకొచ్చేలా చొరవ చూపాలని మీడియా ద్వారా సీఎం జగన్ను వేడుకుంటున్నారు.
Next Story