- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కువైట్లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం
by Anukaran |

X
దిశ, వెబ్డెస్క్: కువైట్లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాయబారి, కార్మిక శాఖలకు చెందిన అధికారులు, సంక్షేమ సంఘాల అధ్యక్షులతో ప్రతి వారం సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందు కోసం ప్రతి బుధవారం ఓపెన్ ఔజ్ మీటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో పాల్గొనే ప్రవాసులు ముందుగానే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేసింది. కాగా, కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రవాసులు వచ్చేలా.. భారత దౌత్య కార్యాలయం ప్రాంగణంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచే ఈ ఓపెన్ హౌజ్ సమావేశం ప్రారంభం కావడం విశేషం.
Next Story