- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఒకనాడు సాగునీరు లేక నెర్రెలు బారిన నేల ఈ రోజు రైతుబంధు కేసీఆర్ నేతృత్వంలో నది జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని కొనియాడారు. దీంతో రైతన్న కళ్ళలో మురిపెం కనపడుతోంది.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Next Story