- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(KRMB) విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం తమను కలిచి వేసిందని బోర్డు సభ్యుడు(విద్యుత్) ఎల్.బీ మౌంతాంగ్ పేర్కొన్నారు. ఈ మేరకు టీఎస్ జెన్కో (హైడల్) డైరెక్టర్కు ఆయన సోమవారం ఒక లేఖ రాశారు. శ్రీశైలం ఘటనపై జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపడానికిగాను తమకు ఒక నివేదిక అందజేయాల్సిందింగా కేఆర్ఎంబీ సభ్యుడు కోరారు.
Next Story