- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకూ నీరందిస్తామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సాగర్ మేజర్ కాల్వను ఆయా గ్రామాల్లో ఉన్న తూములను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సాగర్ ఆయకట్టు పరిధిలో చివరి భూముల రైతులకు కూడా రెండు పంటలకు సరిపడా నీరందేలా కృషి చేస్తానన్నారు. రైతుల అవసరాల మేరకు ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణం పెరిగినందువల్ల రెండు పంటలు పండించేందుకు కాలువలు ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.
Next Story