- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 పరిస్థితులపై చర్చించిన కిషన్ రెడ్డి, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కొవచ్చని తెలిపారు. ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Next Story