ఎన్నారైలతో కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

by  |
ఎన్నారైలతో కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా ఎన్‌ఆర్ఐలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 పరిస్థితులపై చర్చించిన కిషన్ రెడ్డి, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కొవచ్చని తెలిపారు. ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.



Next Story