- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి. విచారణలో భాగంగా బుధవారం పులివెందులలోని చెప్పుల దుకాణం యజమాని, కుటుంబ సభ్యులను సీబీఐ విచారించింది. యజమాని మున్నాకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో లాకర్ ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లో రూ.48లక్షల నగదు, 25తులాల బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. మరికొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ.20లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
Next Story