- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 దాశరథి పురస్కారాన్ని సాహితీవేత్త రామానుజానికి సీఎం కేసీఆర్ అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాశరథి పురస్కారానికి రామానుజం వందశాతం అర్హుడు అని, మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. మరిన్ని రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Next Story