- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గాయకుడిగా భారతీయులందరికీ బాలు అభిమాని అయ్యారని తెలిపారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భగా బాలు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానూభూతిని తెలిపారు.
Next Story