- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులతో పాటు అనేక మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి ఎంపీని బలి తీసుకుంది. గతకొంతకాలంగా కరోనా బారిన పడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్యాకుమారి ఎంపీ వసంత్ కుమార్ శుక్రవారం మృతిచెందారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story