కొద్ది సేపట్లో గవర్నర్‌తో కంగనా భేటీ…

by  |
కొద్ది సేపట్లో గవర్నర్‌తో కంగనా భేటీ…
X

దిశ వెబ్ డెస్క్:
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ను ఆమె కలవనున్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా ముంబై తయారైందనీ, పోలీసులపై ప్రభుత్వంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అక్రమ కట్టడంగా పేర్కొంటు ముంబైలోని ఆమె ఆఫీస్‌ను బీఎంసీ అధికారులు కూల్చి వేశారు. అయితే దీనిపై గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనీ, దీనిపై సీఎస్ ను వివరణ అడిగారనీ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.



Next Story

Most Viewed