కమిషన్లతో కల్వకుంట్ల ఫాంహౌస్‎లు..!

by  |
కమిషన్లతో కల్వకుంట్ల ఫాంహౌస్‎లు..!
X

దిశ వెబ్‎డెస్క్: ప్రాజెక్టు రీడిజైన్‎తో కమిషన్ బాగా వస్తుందని సీఎం కేసీఆర్‎కు తెలుసని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం కమిషన్లతో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఫాంహౌస్‎లు కట్టుకుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జగన్‎కు ఇచ్చిన పైసలు వసూలు చేయడం కోసమే.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కేసీఆర్ సహకరిస్తున్నారని వివేక్ విమర్శించారు. వర్షం ద్వారా వచ్చిన నీళ్లను కాళేశ్వరం నీళ్లుగగా చూపి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని వివేక్ అన్నారు.


Next Story

Most Viewed