- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: ప్రాజెక్టు రీడిజైన్తో కమిషన్ బాగా వస్తుందని సీఎం కేసీఆర్కు తెలుసని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం కమిషన్లతో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఫాంహౌస్లు కట్టుకుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జగన్కు ఇచ్చిన పైసలు వసూలు చేయడం కోసమే.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కేసీఆర్ సహకరిస్తున్నారని వివేక్ విమర్శించారు. వర్షం ద్వారా వచ్చిన నీళ్లను కాళేశ్వరం నీళ్లుగగా చూపి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని వివేక్ అన్నారు.
Next Story