- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విస్తరిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రోజురోజూకు 10 వేల కేసులు నమోదు అవుతున్నా.. సీఎం మాత్రం ఆషామాషీగా తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతోనే వైరస్ విజృంభిస్తోందన్నారు. షేర్ ఆటోలోగా.. అంబులెన్స్ లో రోగులను తరలించడం సిగ్గుచేటన్నారు.
Next Story