- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డిగ్రీ పాసైన విద్యార్థులకు బెస్ట్ కోర్సు
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ఈ ఏడాది ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ మాదాపూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో 2020-21 సంవత్సరానికి మాస్టర్ డిగ్రీ కోర్సు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అడ్మిషన్లకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
కోర్సు : మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
కాల వ్యవధి : రెండేళ్లు
అర్హత : 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక : ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా
పరీక్ష తేదీ : నవంబరు 10, 2020.
ఆన్లైన్ దరఖాస్తు : 2020 అక్టోబరు 21 నుంచి నవంబరు 4 వరకు
వెబ్ సైట్: http://knruhs.in
Next Story