- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కడప నుంచి బెంగళూరు మధ్య నడిచే బస్సు సర్వీసులను ఇక నుంచి ఆదివారం నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. దీంతో ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూట్లో బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డబ్బులు వాపసు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్నరీత్యా కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలోనే కడప టు బెంగళూరు రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగతా రోజుల్లో సదరు రూట్లో ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు.
Next Story