'కరోనాతో నన్ను చంపేయాలని చూస్తున్నారు'

by  |
jc prabhakar reddy
X

దిశ, వెబ్ డెస్క్: జేసీ ప్రభాకర్ రెడ్డికి గుత్తి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు అర్థరాత్రి కడప జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాతో నన్ను చంపేయాలని చూస్తున్నారు. యాక్షన్ కు రియాక్షన్ కూడా ఉంటది. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు’ అంటూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.


Next Story