- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాజధాని రైతులకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిపై పార్టీ తరుపున న్యాయపోరాటం చేస్తామన్నారు.
అమరావతిపై టీడీపీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ప్రచారంలో అమరావతిలోనే ఇళ్లు కట్టుకుని.. ఇక్కడే ఉంటానని చెప్పిన జగన్ ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Next Story