- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప, రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. బుధవారం గిరిజన మహిళ రమావత్ మంత్రుబాయి మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. రాష్ర్టంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని ఆయన ఎద్దెవా చేశారు.
Next Story