ప్రచారాలు తప్ప.. ఇక్కడ మహిళలకు రక్షణ లేదు

by  |
ప్రచారాలు తప్ప.. ఇక్కడ మహిళలకు రక్షణ లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప, రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. బుధవారం గిరిజన మహిళ రమావత్ మంత్రుబాయి మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. రాష్ర్టంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని ఆయన ఎద్దెవా చేశారు.


Next Story

Most Viewed