- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లిలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్తో 3 జన సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, బాధిత కుటుంబాలకు జనసేన రూ. 13.25 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. పవన్ తరఫున జనసేన నాయకులు శుక్రవారం బాధిత కుటుంబీకులను కలిశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రాజేంద్రప్రసాద్, సోమశేఖర్, అరుణాచలం కుటుంబీకులను పరామర్శించి.. అనంతరం చెక్కులను అందజేశారు.
Next Story