- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యువతకు.. రైతాంగానికి మేలు చేకూర్చేలా ప్రకృతి వ్యవసాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. 250 గజాల్లో 81 మొక్కలతో ఫలసాయం పొందే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నామని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా.. ప్రముఖ ప్రకృతి రైతు విజయరామ్ సలహాలతో శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేపడుతామన్నారు.
Next Story