రాజధాని అంశంపై జనసేన అఫిడవిట్ ..!

by  |
రాజధాని అంశంపై జనసేన అఫిడవిట్ ..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ రాజధాని అంశంపై జనసేన పార్టీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రప్రజలకు రాజధానిపై ఉండే హక్కులను, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అంశంపై అఫిడవిట్‎లో పేర్కొంది. తమ్మిరెడ్డి శివశంకర్ రూపొందించిన అఫిడవిట్‎ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదంతో లాయర్ చల్లా అజయ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ట్వీట్ చేసింది.


Next Story

Most Viewed