- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజధాని అంశంపై జనసేన అఫిడవిట్ ..!
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ రాజధాని అంశంపై జనసేన పార్టీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రప్రజలకు రాజధానిపై ఉండే హక్కులను, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అంశంపై అఫిడవిట్లో పేర్కొంది. తమ్మిరెడ్డి శివశంకర్ రూపొందించిన అఫిడవిట్ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదంతో లాయర్ చల్లా అజయ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ట్వీట్ చేసింది.
Next Story