- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమరావతిలో ఐదు నమూనా అంబేద్కర్ విగ్రహాలు మాయం కావడంపై దళిత జేఏసీ భగ్గుమంది. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం, లైబ్రరీ, పార్క్ను, స్వరాజ్య మైదానానికి మార్చడాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్మృతివనం వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. శాకమూరులోని అంబేద్కర్ స్మృతివనం వద్ద ఐదు విగ్రహాలు మాయమయ్యాయని దళిత జేఏసీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story