- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి : రజత్ కుమార్
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పందించారు. నోటిఫికేషన్పై అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. పాలన, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కసరత్తు జరుగుతోందని వివరణ ఇచ్చారు. నూతన రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయపరమైన వాటా తేల్చాలన్నారు. తెలంగాణ వాటా తేల్చే వరకు ఈ ఏడాది 811 టీఎంసీల్లో సగం కేటాయించాలని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమేనని తెలిపారు. దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని కేంద్రానికి సూచించారు.
Next Story