- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మళ్లీ ఆన్లైన్ క్లాసులు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుడటంతో క్లాసులను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తరగతులు ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. కాగా, రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Next Story