- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:నల్గొండ, మునుగోడు, శాలిగౌరరం, నార్కెట్పల్లి ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు. నిందితులు కందుల సందీప్, ఆదిమల్ల వెంకన్న, ఆదిమళ్ల జనార్థన్గా గుర్తించారు. 17 కేసుల్లో ఆదిమల్ల వెంకన్న నిందితుడిగా, మరో 9 కేసుల్లో ముగ్గురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 35.3 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.1.80 లక్షలు, ఒక కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story