అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్..!

by  |
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్:నల్గొండ, మునుగోడు, శాలిగౌరరం, నార్కెట్‎పల్లి ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు. నిందితులు కందుల సందీప్, ఆదిమల్ల వెంకన్న, ఆదిమళ్ల జనార్థన్‎గా గుర్తించారు. 17 కేసుల్లో ఆదిమల్ల వెంకన్న నిందితుడిగా, మరో 9 కేసుల్లో ముగ్గురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 35.3 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.1.80 లక్షలు, ఒక కారును స్వాధీనం చేసుకుని రిమాండ్‎కు తరించినట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed