నంది ఎల్లయ్య మృతి పట్ల ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం

by  |
నంది ఎల్లయ్య మృతి పట్ల ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 1991- 96 లో ఎంపీలుగా తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. దళితుల హక్కులు, వారి ఉన్నతి కోసం నంది ఎల్లయ్య ఎంతో కృషి చేశారన్నారు.


Next Story