- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
చైనా ఆన్లైన్ కంపెనీ కేసును సీసీఎస్ పోలీసులు విచారిస్తుండగా, అందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనాకు చెందిన బెట్టింగ్ కంపెనీల్లో డైరక్టర్లుగా భారత్కు చెందిన చిరువ్యాపారులు ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీ, గుర్గావ్కు చెందిన ఛాయ్ వాలా, ఇస్త్రీవాలా, మెకానిక్లను డైరక్టర్లుగా చూపుతూ ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు.
డాకీ పే, లింక్ యూ కంపెనీతో పాటు 30 కంపెనీల్లో చిరు వ్యాపారులే డైరక్టర్లుగా ఉన్నట్లు తేలింది. ఈ కంపెనీలు దేశవ్యాప్తంగా రూ.2వేల కోట్లకు పైగా ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కాగా,ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.
Next Story