20 లక్షలు దాటేసిన ఇండియా 

by  |
20 లక్షలు దాటేసిన ఇండియా 
X

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 6 నెలల వ్యవధిలో 10 లక్షల కరోనా కేసులు నమోదైతే… తర్వాతి మూడు వారాల్లోనే మరో పది లక్షల కేసులు నమోదవడం బాధాకరం. దేశంలో కరోనా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది.

ఈ మేరకు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో 2,027,000 కు పైగా కరోనా కేసులో నిర్ధారింపబడగా… 41,585 మంది క్రోనాతో మరణించినట్లు పేర్కొంది.


Next Story