ఇండియా కరోనా బులెటిన్ విడుదల

by  |
ఇండియా కరోనా బులెటిన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 33 లక్షలకు చేరువులోకి వచ్చింది. కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 67,151 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,059 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 32 లక్షల 34,474 కు చేరింది. ఇందులో 24 లక్షల 67,758 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 7 లక్షల 7,267 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 59,449 మంది కరోనాతో మృతిచెందారు.


Next Story

Most Viewed