- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. గడచిన 24 గంటల్లో దేశంలో 92,071 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే, కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,136 మంది మృతి చెందారు.
తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79,722 మంది ప్రాణాలు కోల్పోగా.. చికిత్స అనంతరం 37,80,107 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో 9,86,598 యాక్టివ్ కేసుల ఉండగా.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,46,427కు చేరుకుంది. అటు దేశంలో రికవరీ రేటు 78శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.64శాతంగా ఉంది.
Next Story