- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే బ్రెజిల్ను దాటేసిన భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. గడచిన 24 గంటల్లో దేశంలో 75,809 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,133 మంది మృతిచెందారు.
తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72,775 మృతి చెందగా, చికిత్స అనంతరం 33,23,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో 8,83,697 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలాఉండగా, గడచిన 24 గంటల్లో 10.98 లక్షల కరోనా టెస్టులు దేశంలో నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 5.06 కోట్లకు చేరింది.
Next Story