- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో లాక్డౌన్ అమలు చేయబోతున్నారంటూ వస్తున్నవన్నీ పుకార్లేనని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, విజయవాడలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు గత మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో మీడియా ముందుకు వచ్చిన కలెక్టర్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కృష్ణా జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Next Story