- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
దేశంలోకి దిగుమతి అవుతున్న విదేశీ కార్లపై దిగుమతి సుంకం పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. కంప్లీట్ నాక్డ్ డౌన్, సెమీ నాక్డ్ డౌన్ యూనిట్లు విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకోవడం వలన భారత్ను కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగానే ఉపయోగించుకుంటున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
అందువలన ఇలాంటి వాహనాలపై దిగుమతి సుంకం పెంపు అనేది అంతపెద్ద చెడ్డ ఆలోచన కాదని పీయూష్ గోయల్ వెల్లడించారు.అంతేకాకుండా విదేశీ కార్ల కంపెనీలు భారత్లో తయారీ దిశగా ఆలోచన చేయాలని, అలాంటి వారికి భారత ప్రభత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
Next Story