- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో పోస్టు గ్యాడ్యూయేషన్ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష I-CET ఇవాళ, రేపు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.
థర్మల్ స్క్రీనింగ్తో పాటు శరీర ఉష్ణోగ్రత అధికంగా నమోదైనా, ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్టు కనిపించినా.. వారిని ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో ఉంచి పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు 64,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 75 కేంద్రాల్లో నాలుగు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి.
Next Story