పుట్టిన వెంటనే ముర్రుపాలు తాపాలి…

by  |
పుట్టిన వెంటనే ముర్రుపాలు తాపాలి…
X

దిశ, హుస్నాబాద్: పట్టిన శిశువుకి తల్లిపాలే శ్రేష్టమని ఐసీడీఎస్ సీడీపీఓ జయమ్మ అన్నారు. బుధవారం అక్కన్నపేట మండలం గౌరవెల్లి, మల్లంపల్లి గ్రామాల్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో జయమ్మ పాల్గొని మాట్లాడారు. పుట్టిన వెంటనే ప్రతి బిడ్డలకు ముర్రుపాలు పట్టడం ద్వారా ఆ పాలలో ప్రోటీన్స్, విటమిన్స్‌తో పాటు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ప్రతి తల్లీ బిడ్డకి ఆరు నెలలపాటు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలన్నారు.


Next Story

Most Viewed