- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎంపై భారీ మెజార్టీతో గెలుస్తా
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్:
అమరావతిని రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాలనీ, అలా చేస్తే సీఎం జగన్ పై 2లక్షల మెజార్టీతో గెలుస్తాననీ వైసీపీ రెబల్ నేత రఘురామ కృష్ణమ రాజు సవాల్ విసిరారు. జడ్జి స్వామి రచించిన పుస్తకంలోని అంశాలను సాక్షి దినపత్రిక ప్రచురించడం అసంబద్దమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మత సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని ఆయన తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మత ప్రకారమే తన పదవిని మరో ఎంపీకి అప్పగించారనీ ఆయన చెప్పారు. ఎంపీ పదవి నుంచి తనను ఎవరూ తొలగించలేరనీ, పార్టీ నుంచి తనను బహిష్కరించలేరనీ ఆయన చెప్పారు.
Next Story