- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగి లాక్డౌన్ విధించబోతుందంటూ కథనాలు వెలువడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా నగరం నుంచి ఏపీ వైపు వాహనాలు ఎక్కువగా తరలుతున్నాయి. దీంతో మంగళవారం హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనదారులు బారులు తీరారు. పంతంగి, కొర్ల పహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో విజయవాడ మార్గంలో 2కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
Next Story