- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురాలో దారుణం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య సవితను కడతేర్చేందుకు యత్నించాడు. కల్లుతాగిన సీసాను పగులగొట్టి.. అదే గాజుసీసాతో తన భార్యపై దాడి చేశాడు. నాలుగు ఐదు సార్లు పోట్లు పొడవడంతో బాధితురాలు కుప్పకూలిపోయింది. ఈ దాడిపై బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు సవిత (28) చికిత్స పొందుతుంది.
Next Story