- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కొవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిటిషన్పై సోమవారం వాదనలు జరిగాయి. గుంటూరు వాసి తోట సురేష్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఏ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో నిర్ధిష్టంగా తెలుపలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తానని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Next Story