- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను సినీ హిరో రాజ్ తరుణ్ స్వీకరించారు. ఛాలెంజ్లో భాగంగా గచ్చిబౌలిలో హీరో రాజ్ తరుణ్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరిచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను కూడా ఒకరిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాజ్ తరుణ్ హీరోయిన్ హేమల్ ఏంగఏ, ఆర్టిస్ట్ మధునందన్లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరాడు.
Next Story