- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారి భయంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లు వణికిపోతున్నారు. నిత్యం బిక్కుబిక్కుమంటూనే డ్యూటీలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లారీల్లో మేళ్లచెర్వుకు తరలించారు. అయితే, మేడే కారణంగా హమాలీలు లేకపోవడంతో అన్లోడ్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో మేళ్లచెర్వులో లారీలు బారులు తీరాయి. ఆహారం, తాగునీరు దొరక్క లారీ డ్రైవర్లు, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా అన్లోడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
tag: lorries, sweet corn, unload, mellacheruvu, nalgonda, ts news
Next Story