- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబై జడివానకు తడిసి ముద్దయింది. గత పదిహేనేళ్ల తరువాత అంతటి భారీ వర్షం కురిసిందని వాతావారణ అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసింది. కేవలం నాలుగు గంటల్లో 198 మిమీ వర్షపాతం నమోదయింది.
మొత్తంగా ఒక రోజు వ్యవధిలో 230 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని రకాల కార్యకలాపాలు బంద్ అయ్యాయి. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. తన జీవితంలో ఇంతటి భారీ వర్షం చూడలేదని వ్యాఖ్యానించడం వర్షం ఏస్థాయిలో విరుచుకుపడిందో అర్థం చేసుకోవచ్చు.
Next Story