- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ , నారాయణఖేడ్:
కరోనా పాజిటివ్ రావడంతో గుండెపోటు వచ్చి మరణించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెంకన్నపల్లి తండాకు చెందిన వేముల నాయక్కు కరోనా లక్షణాలు కనిపించడంతో బుధవారం నిజాంపేట్ పీహెచ్సీలో పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో అతనికి పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో వైద్యులు.. మందులు అందించి హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. అయితే కరోనా తన ప్రాణాల మీదకు వస్తుందేమోననే భయంతో.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కోవిడ్ వ్యాధి వస్తే ఎవరూ భయాందోళనలకు గురి కావద్దని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ సూచించారు.
Next Story